బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం కందికి అత్యధికంగా రూ.10,183 ధర పలికింది. మార్కెట్కు 85 క్విం టాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠం గా రూ. 10,183, కనిష్ఠంగా రూ.9,840, మధ్యస్తంగా రూ.10,182 ధర లభించింది.
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో మళ్లీ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ధరలు పెరిగాయి. మంగళవారం క్వింటా రూ.3,331 పలుకగా బుధవారం క్వింటా రూ.3,539 ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి అత్�
ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటా ధర రూ.3,545 లభిస్తున్నది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత�
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో సన్నగింజ రకం ధాన్యం రేటు పరుగులు తీస్తున్నది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నది. నవంబర్ చివరి వారం నుంచి జై శ్రీరాం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర నమో దు కాగా, సోమవారం రికార్�
నవాబ్పేట మార్కెట్యార్డుకు ఆదివారం రైతులు భారీగా ధాన్యాన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో వరికోతలు ఊపందుకోవడం, వరి ధాన్యానికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి వి�