live-in couple arrested | ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. మృతదేహాల అవశేషాలు, ఎముకలతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. శిశువుల మృతి గురించి తెలుసుకున్న పోలీసులు సహజీవనం చేస్తున్న ఆ జంటను అరెస్ట్ చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు జరుగుతున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు హోమం నిర్వహించానని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే శనివారం మహా శివరాత్రి కూడా కావడంతో దర్గాలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేసేందుకు స్థానిక హిందువులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం