‘పాత్రల పరంగా సవాళ్లను ఇష్టపడతా. ఛాలెంజెస్ ఉన్నప్పుడే అత్యుత్తమ నటనను కనబరచగలమని విశ్వసిస్తా’ అని చెప్పింది. రీతూవర్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాని�
నాగశౌర్య ( Naga Shaurya ), రీతూ వర్మ (Ritu Varma) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా సినిమా వరుడు కావలెను (Varudu Kavalenu).అక్టోబర్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నాగశౌర్య
‘భిన్న ధృవాల్లాంటి ఓ జంట మధ్య మొదలైన ప్రేమ ఎలా పెళ్లిపీటలవరకు చేరుకుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నది లక్ష్మీసౌజన్య. ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతూవర్మ జం�
‘గర్వం ఎక్కువగా ఉండే అందమైన అమ్మాయి ఆమె. సౌమ్యుడు, శాంతస్వభావుడైన అబ్బాయి అతడు. వారిద్దరి మధ్య మొదలైన ప్రేమాయణం పెళ్లిపీటల వరకు చేరుకుందా? లేదా తెలియాలంటే విజయదశమి వరకు ఆగాల్సిందే’ అంటున్నారు నాగశౌర్య. �
లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వం వహిస్తున్న వరుడు కావలెను నుంచి కూల్ అండ్ మెలోడీగా సాగే మనసులోనే నిలిచిపోకే (Manasulone Nilichipoke) పాటను మేకర్స్ విడుదల చేశారు.