నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. ఈ సినిమా చివరి షెడ్యూల�
‘పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్ రీతూవర్మ. మొదటి మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్తోపాటు కోలీవుడ్లోనూ మంచిప�
రీతూవర్మ..ఇప్పటివరకు క్యూట్గా అందంగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు డిఫరెంట్ లుక్లో కనిపిస్తోంది. నాని హీరోగా నటిస్తోన్న టక్ జగదీష్ చిత్రంలో రీతూవర్మ ఫేమేల్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెల