నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మంగళవారం జరిగింది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ వివరాలను మీడియాకు వివర�
ఓ స్విగ్గీ డెలవరీ బాయ్ నుంచి శంషాబాద్ ఎస్వోటీ, ఆర్జీఐఏ పోలీసులు 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారుల బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రతినిధులు తెలిపి�
నకిలీ పాస్పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బాలరాజు కథనం ప్రకారం.. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన నర్సయ్య నకిలీ పాస్పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు
ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్తున్న ఆమెను శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని, ఆర�
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే ఎయిర్ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధ
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 17.75 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ�
Hyderabad | తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో తండ్రికి ఎల్బీనగర్ కోర్టు 15 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2018లో నేపాలీ జాతీయుడు తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసులో విచారణ