సింగరేణి సంస్థలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే పక్రియ కొనసాగుతుందని అర్జీ-3జీ ఎం నరేంద్ర సుధాకర రావు తెలిపారు. అర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు లో రూ.4.91 కోట్లతో కొనుగోలు చే
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�
పెద్దపల్లి : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు కార్మికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం సిం�