కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రం
RFCL | పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎఫ్సీఎల్లో (RFCL) పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు
కేంద్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, బీజేపీ ప్రజాప్రతినిధుల అజమాయిషీతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)కు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్�
రామగుండం : పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం సోమవారం ఆ�
RFCL | పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్లో (RFCL) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
RFCL | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) అస్టిస్టెంట్ మేనేజర్, అకౌంట్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ప్రారంభంకరీంనగర్కు చేరిన కిసాన్ యూరియామొత్తం ఉత్పత్తిలో సగం మనకేఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో తయారీ45 కిలోల సంచి గరిష్ఠ ధర రూ. 266.50 కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�