రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు స్పందన కరవైంది. ఏ సదస్సులో చూసినా రైతులు కానీ.. ప్రజలు కానీ కనిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధ�
ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం.
భూసమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులకు (Revenue Sadassulu) ప్రజాదారణ కరువైంది. మొదటిరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రం (కారేపల్లి), గిద్దవారి
జూన్ 3 నుంచి కంగ్టి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను (Revenue Sadassulu) ప్రతిరైతు వినియోగించుకోవాలని కంగ్టి తహసీల్దార్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిలో భాగంగా ఈ నెల 3 నుంచి గ్రామాల్లో రెవె�
బీబీనగర్ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు (Revenue Sadassulu) నిర్వహించనున్నట్టు తహసీల్దార్ పి.శ్యామ్సుందర్రెడ్డి తెలిపారు. భూ సమస్యల శాస్వత పరిష్కారం కోసం ప్రభుత�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధ్