వారిది నిరుపేద మైనార్టీ కుటుంబం.. ఎవరూ పెద్దగా చదువుకోలేదు.. మాఫీ ఇనాంగా వచ్చిన భూమిని కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం హైదరాబాద్కు వలస పోయారు.. ధరలు పెరగడంతో ఆ భూములపై ఓ రియల్టర్ కన్నుపడింది.. సదరు నిరుపేద మైనార్�
Bhu Bharati | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత�
సీలింగ్ భూమిని ఆ ఎమ్మెల్యే కూల్గా మడత పెట్టేశారు. వందేండ్ల్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ‘ఖరీజ్ఖాతా’గా కొనసాగుతూ వస్తున్న భూమి.. ఏ మాయ చేశారో.. ఏమో.. రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది! రూ.360 కోట్ల విలు�
భూములకు సంబంధించిన రికార్డులను తమంతట తాముగా సవరించే అధికారం ఆర్డీవోలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మెదక్ జిల్లా న్యాలకల్ మండలంలోని 23, 24 సర్వే నంబరల్లో 50 ఎకరాల భూములను తలాబ్ చెరువు భూములుగా పేర్కొం
“ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలం నాటి పట్టేదారు, అనుభవదారు, మన్యందారు కాలాలు చేరుస్తాం. కౌలుదారు పేరును రికార్డుల్లో కచ్చితంగా రికార్డు చేస్తాం. రైతు తన భూమిని కౌలుకు ఇవ్వా�
రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్తోపాటు ఇతర సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదని దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగే విచారణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశి�