రాష్ట్రంలోనే రెవెన్యూ పరమైన కేసుల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున భూ సమస్యలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. జిల్ల�
రాయపోల్ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పాటు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొం�
కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తవ్వే కొద్దీ దొంగ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్కు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఇంటి స�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్, కొండూరు, శింగవరం, గోప్లాపురం గ్రామాల సమీపంలో ఉన్న వాగుల నుంచి కాంగ్రెస్ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.