పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు పరిష్కరిస్తుందో నని జిల్లాప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను తాము అధికారంలోకి రాగానే వాటిని భూభారతి
సర్వర్ డౌన్తో జిల్లాలో భూము ల రిజిస్ట్రేషన్లతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. గత నెల రోజులుగా సాంకేతిక సమస్యలతో దాదాపుగా పది వేల వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లో �
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు.
రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిషరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. యంత్రాంగమంతా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, బల్ సమస్యలు తదితర అంశ�
నియోజకవర్గంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధి పెద్దఅంబర్పేట, పసుమాముల గ్రామంలో రూ.9.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివ�