కడుపున పుట్టిన బిడ్డలు అవమానించారని తన ఆస్తులన్నీ ఆలయానికి రాసిచ్చాడు ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి పట్ణణానికి సమీపంలోని కేశవపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ �
ఈయన పేరు శివన్కుట్టి..రిటైర్డ్ ఆర్మీ అధికారి.. వయస్సు 75 ఏండ్లు.. ఈ వయస్సులోనూ సాహాసోపేత బైక్ రైడ్ చేపట్టి.. ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్ టు లడఖ్..లడఖ్ టు కన్యాకుమారి టు..
రోజుకో స్కామ్తో అమాయకులను నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి నుంచి రూ. 3 లక్షలు కొట్టేశారు. అమెరికాలోని బంధువులమని చెబుతూ స్కామర్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని