పది రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాలకు 854 కి.మీ మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు, 25 చోట్ల రోడ్లు తెగిపోయినట్టు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తెలిపారు. పాడైపోయిన రోడ్ల శాశ్వత పునర
మూత పడిన ఓ పరిశ్రమలో పునరుద్ధరణ పనులు చేస్తున్న ఇద్దరు (కవలలు) కార్మికులు కెమికల్ సంపులో పడి మృతి చెందారు. మరో కార్మికుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. జీడిమెట్ల డీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఆర్ఎల్ఐ)లో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్హౌస్ నీట మునిగింది. కాగా, ఈ మునకకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే పంప్
భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహం అధికంగా రావడంతో జిల్లాలోని కేసముద్రం - ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 �
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి ఆదరువైన రంగ సముద్రం చెరువుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రియల్ వలలో చిక్కుకుని ఉనికి కోల్పోవడంతో గ్రామ పరిధిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్ప
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ పనులను శనివారం పురావస్తు శాఖ అధికారులు పూర్తిచేశారు. గర్భాలయంలో అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్లేందుకు ఐదు రోజ�
హైదరాబాద్ అంటేనే చారిత్రక నగరం. ఏ మూల తొంగిచూసినా చారిత్రకతే కనిపిస్తుంది. ఇలాంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నది. చార్మినార్, మక్కామసీదు, ఎంజే మార్కెట్