Krishna water | నాగార్జున సాగర్ నుంచి నగరానికి రెండో దశ కృష్ణా జలాల( Krishna water) తరలింపులో భాగంగా కోదండపూర్ పంప్హౌజ్లో మరమ్మత్తులకు గురైన రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ పనులు గురువారం ఉదయం వరకు పూర్తయ్యాయని జలమండలి
AP CM Jagan | ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల (Volunteers) వ్యవస్థ పునరుద్ధరణపై తొలిసంతకం చేస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
Tirumala | తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ (TTD) అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (AV Dharma Reddy) తెలిపారు.
చారిత్రక చార్మినార్ చుట్టూ శిథిలావస్థకు చేరుకున్న నాలుగు ప్రవేశ ద్వారాలను పునరుద్ధరించనున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కుతుబ్ షా�
కుతుబ్మినార్లో ఆలయాల పునరుద్ధరణపై పురావస్తు శాఖ న్యూఢిల్లీ, మే 24: కుతుబ్మినార్ కాంప్లెక్స్ లోపల హిందూ, జైన ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్ను భారత పురావస్తు శాఖ(ఏఎస్
కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు నియమించుకునే స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం పునరుద్ధరించింది.
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.