రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని, నిధులు ఉన్న ఎందుకు పనులు చేయడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ ఎర్రగట్టు తండాకు చ
గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనుల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవ
మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు బుధవారం నీటిపారు�
కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం సమీపంలో ఏ ర్పాటు చేస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్రెడ్డి అన్నారు.
డీకే అరుణ గద్వాలకు పొలిటికల్ టూరిస్ట్ అని.. ప్రజలు ఎక్కడ తనను మరచిపోతారనే ఉద్దేశంతో ఉనికిని కాపాడుకోవడానికి జిల్లాకు అప్పుడప్పుడు వచ్చి అభివృద్ధిపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంటుందని ఎమ్మెల్యే కృష్ణ�