దశాబ్దాలుగా నలిగిపోయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో కీలక ఘట్టానికి చేరుకుంది. నిరుడు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లులను నేడు అసెంబ్లీలో ప్ర�
మన ముందు తరం స్వాతంత్య్రం కోసం పోరాడారు... మా తరం తెలంగాణ కోసం పోరాటం చేశాం... ఇప్పుడు మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.