దేశంలో ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వ్యక్తుల త్యాగాలను స్మరించుకుని గౌరవించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాజ్యాంగబద్ధ హామీగా ఇచ్చిన హక్కులు అపహరణకు గురై, ఆపై ఊహించలేని భయానక పరిస్థితులకు గురైన
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు చైనా ప్రకటించింది. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు తెలిపింది. 2035 నాటికి ఈ ప్రాజెక్ట్ తొలి దశను పూర్తి చేయాలని భావ�
వర్షపాతాన్ని కచ్చితంగా లెక్కించడంతోపాటు పర్యావరణం, వాతావరణంలో మార్పులను అంచనా వేయడానికి రెయిన్ డ్రాప్ రిసెర్చ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ అన్నా రు.