గత ఏడాదిదాకా వడ్డీరేట్ల విషయంలో కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఈ ఏడాది మొదలు తమ పాలసీని మార్చుకున్నది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్య సమీక్షల్లో పావు శాత�
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యా�
వడ్డీరేట్లు పెరుగుతాయన్న ఎస్బీఐ న్యూఢిల్లీ, మే 16: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్బ్యాంక్ ఈ ఏడాది ఆగస్టుకల్లా మరో 0.75 శాతం రెపోరేటును పెంచుతుందని ఎస్బీఐ ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పె�
రెపో ఆధారిత వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 15: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. రెపోతో అనుసంధనం చేసుకున్న రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్�