తిమ్మాపూర్, జూలై13: దేశ రక్షణకు పాటుపడే సైనికుల వాహనాలకు టోల్ నుండి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా.. టోల్ సిబ్బంది మాత్రం వసూల్ ఆపడం లేదు. 'ఎవరైతే మాకేంటి.. మాకు కావాల్సింది టోల్' అనే విధంగా సిబ్బంది వ్యవహరిస్తున
రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశా
Heart Attack | తమ్ముడు గుండెపోటుతో మరణించగా.. అతడి దశదిన కర్మ రోజు అన్న కూడా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట లో చోటుచేసుకున్నది.