ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులతో టాప్-10 కంపెనీల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పతనమైంది. ఈ ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,07,566.64 కోట్లు తగ్గింది. ఇం
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు చౌక ధరకే టెలికం సేవలను అందుబాటులోకి తెచ్చి సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ జియో.. తాజాగా మరో సంచలనానికి సిద్ధం అవుతున్నది. దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో తొలి 5జీ
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగంలో ఆధిపత్యం కోసం అటు గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ పోటీ పడుతున్నాయి. రిటైల్ మార్కెట్పై పట్టు సాధించ
న్యూఢిల్లీ: రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందంపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఢిల్లీ హైకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఒప్పందం అమలుపై ముందుకెళ్లరాదంటూ ఫ్యూచర్ రిటైల్ సంస్థను ఆదేశిస్తూ ఈ నెల 18వ త
ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లలో టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,13,532.5 కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్లలో విస్త్రుత స్థాయిలో సెంటిమెంట్ బలపడటం దీనికి కారణం. ప్రత్యేకించి బ్యాంకింగ్ ష
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2003లో చౌక ధరకే మొబైల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది.. పుష్కర కాలం తర్వాత 4జీ తో టెలికం రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.. చౌక ధరకే ఇంటర్నెట్, ఫీచర్ ఫోన్లను అందుబాటులో