వృద్ధికి నిధులు పుష్కలం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూన్ 2: రికార్డుస్థాయిలో నిధులు సమీకరించిన నేపథ్యంలో తమ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు పటిష్ఠంగావుందని, తమ మూడు వ్యాపార విభాగలైన జియో, రిటైల్, ఆయిల్ టూ కె�
అమరావతి, మే 25; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రి�
తెలుగు రాష్ర్టాలకు హామీ తెలంగాణ, ఏపీల్లో రోజూ ఒక్కో వాహనానికి 50 లీటర్ల వరకు పోస్తామని ప్రకటన హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్పై పోరులో తెలుగు రాష్ర్టాలకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్
ఈ-ఫార్మసీ రంగంలో అమెజాన్, రిలయన్స్ సంస్థలకు పోటీగా టాటా సంస్థ అవతరించనున్నది. ఇందుకుగాను ఈ-ఫార్మసీ స్టార్టప్ 1 ఎంజీలో 65 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి టాటా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటన న్యూఢిల్లీ, మే 4: వ్యాక్సిన్ వేసుకున్నవారికి బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి బీమా కంపెనీలు. ఇప్పటికే పలు సంస్థలు రాయితీలు ప్రకటించగా..తాజాగా �
క్యూ4లో రూ.13,227 కోట్ల లాభం రూ.1,72,095 కోట్లకు చేరుకున్న ఆదాయం దన్నుగా నిలిచిన రిటైల్, టెలికం, చమురు వ్యాపారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల
రూ.592 కోట్లకు కొనుగోలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వ్యాపార విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. బ్రిటన్కు చెందిన స్టోక్ పార్క్ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ �
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారిపై పోరుకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన వంతు సాయం చేస్తున్నారు. తన రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ముంబైకి పంపిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ సంస్థను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) కీలక నిర్ణయం తీసుకున్నది. �