వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ శివారు ప్రాంత రైతులు సాగు నీరు లేక ఆగమవుతున్నారు. చుక్క నీరు లేక ఆకేరు వాగు ఎడారిలా మారగా, సాగునీరందక చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ల ముందే ఎండిపోవడాన్ని చూ�
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేస
32 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గ�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 19,670 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. దీంతో ఉదయం 11 గంటలకు వరద కాలు�
ఎమ్మెల్యే చిరుమర్తి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయని, రిజర్వాయర్ నీటితో రైతుల పంట పొలాలు సస్యశామలమవుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యఅన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు ను�
స్పీకర్ పోచారం | వానకాలం సాగు కోసం నిజాం సాగర్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.
జోగులాంబ గద్వాల : జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ధరూర్ మండలంలోని జూరాల బ్యాక్ వాటర్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి �