తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు అగ్గి రాజుకుంటున్నది. ట్రిపుల్ ఆర్ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్మెంట్ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు పురోగతి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర భాగం పనులకు టెండర్లు ఆహ్వానించి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏజెన్సీని ఖరా రు చేయలేదు.
RRR Alignment | రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం 12 మంది అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రెవ�
తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు మంజూరై రెండున్నరేండ్లు దాటినా ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. నిధుల కొరతతోపాటు కోర్టు కేసులు, జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యం తదితర కారణాల వ�