ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ, వాహ రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 8.55 శాతం ప్రారంభ వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్న బ్యాంక్.. 8.80 శాతం ప్�
TS RTC | టీఎస్ ఆర్టీసీ(TS RTC) సంస్థ ప్రయాణికులకు మరో తీపి కబురును అందించింది. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో 24 గంటల పాటు ప్రయాణించే వారికి వెసులుబాటును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి అల్లోల | కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మల్ ఐఎంఏ, ఎన్డీఏ సంఘాలు సంయుక్తంగా వైద్య పరీక్షల రేట్లను తగ్గించాయి.