PM Modi | దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Chandni Chowk | దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని చాందినీ చౌక్లో (Chandni Chowk) ఉన్న లజ్పత్రాయ్ మార్కెట్లో గురువారం ఉదయం
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని | 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు
న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో ఎగురుతున్న డ్రోన్ను ఢిల్లీ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా ఎగిరిన డ్రోన్ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటిం
న్యూఢిల్లీ: ఎర్రకోట హింస కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి