వాహనం అవసరంగా మారిపోయింది. ఒకే ఇంట్లో నాలుగైదు వాహనాలు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లాంటి నగరంలో ఇక వాహనాల వినియోగం చెప్పక్కర్లేదు. బైకులు, కార్లు నాలుగైదుకు మించి ఉంటున్నాయి. గ్రేటర్లో వాహ
హైదరాబాద్లోని (Hyderabad) ఎర్రగడ్డలో (Erragadda) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఎర్రగడ్డలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లను ధనుంజయ ట్రావెల్స్ (Dhanunjaya travels) బస్సు ఢీకొట్టింది.
పశ్చిమబెంగాల్లో ఆగి ఉన్న రైలును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటన ఆదివారం ఉదయం బంకూరా జిల్లాలోని ఊండా ప్రాంతంలో చోటుచేసుకున్నది.