మిర్చికి గిట్టుబాటు ధర లేక.. పంట దిగుబడి రాక రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో మిర్చినే నమ్ముకొని నల్లరేగడి భూముల్లో సాగుచేస్తున్న రైతులు ప్రస్తుత ధర, మార్కెట్ మాయాజాలంతో ఆగమయ్య
ఎర్రబంగారంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ సీజన్ జనవరిలో ప్రారంభం కాగా అత్యధికంగా మంగళవారం మిర్చి యా ర్డుకు 15వేల బస్తాలు రావడంతో ఖరీదు వ్యా పారులు, అడ్తిదారులు, కార్మిక వర్గాల్లో హర్షం వ్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం గురువారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. లక్షా 20 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి వరకు కాంటాలు నిర్వహించినట్లు చెప్పారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి పోటెత్తింది. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.