TEMPLE | శ్రీ గండి వేంకటేశ్వర స్వామి ఆలయం చిన్నగా రేకులతో ఉండేది. కాగా గత భారీ వర్షాలకు ఆలయం ముందు ఉన్న స్లాబు దెబ్బతింది. దీంతో ఆలయం ముందు నిల్చునే వీలు లేకుండా ప్రమదకరంగా మారింది.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ (Basara Temple) పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాసర సరస్వతీదేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, �
భక్తాంజనేయ స్వామి దేవాలయం | జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ.22. 86 లక్షలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు.