పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. ఆదివారం రాజధాని డమాస్కస్ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు.
గౌహతి: తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తెలిపారు. సీఎం ఉద్ధవ్ సర్కార్పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత తొలిసారి షిండే మీడియ
జమేనా: సెంట్రల్ ఆఫ్రికాలోని చాద్ దేశంలో.. సుమారు 300 మంది రెబల్స్ను హతమార్చారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ద ఫ్రంట్ ఫర్ చేంజ్ అండ్ కాంకర్డ్ (ఎఫ్ఏసీటీ) గ్రూపుకు చెందిన రెబల్స్న�