ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతులు బోయిని గణేష్, దేవేంద్ర, కొమురయ్యలు ఇటీవల తన భూమిపై పట్టా భూమికి పాసుబుక్కులు ఇవ్వడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శ
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజ�
ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. కరీంనగర్ జిల్లావాసులకు ఎంతో దోహదపడింది. జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ వేదికగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన షో, ఆదివా�
కరీంనగర్ వంటి నగరాల్లో ప్రాపర్టీ షోలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆర్డీవో మహేశ్వర్ పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ వేదికగా రెండు రోజులపాటు ప్రా
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావుపై సభ్యులు పెట్టిన అ‘విశ్వాస’ తీర్మాన పరీక్షకు సమయం ఆసన్నమైంది. నేడు ఉదయం 10గంటలకు 30 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా, 2/3 మెజార్టీ లెక్కన 21 మ�