జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్డు మార్గమైన జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పెద్ద రోడ్డు వచ్చి చిన్న రోడ్డును మింగడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులు అనంతంగా ఉన్నాయి. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా అడ్డుగా ఉందంటూ ఆర్అండ్బీ రోడ్డును మూసివేశారు. కనీసం అండర్ పాస్ ఇవ్వకుండా హై�
గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీ ణ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరుకాగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి�
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు
ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలో కొన్నిరోజులుగా మంచు విపరీతంగా కురుస్తున్నది. సోమవారం ప్రగళ్లపల్లి, జగన్నాథపురం తదితర మన్యం గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది.