మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు.
మూడు వేల లీటర్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్రావు సమక్షంలో హయత్నగర్ సీఐ టీ లక్ష్మణ్గౌడ్, ఇబ్రహీంపట్నం సీఐ టీ శ్రీనివాస్రెడ్�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరులో పల్లె ప్రగతి కార్యక్రమానికి వ�
గౌడ సంఘాల ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్గౌడ్ నెక్లెస్రోడ్డులోని నీరాకేఫ్ పనులు పరిశీలించిన మంత్రి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న