తమ గ్రామ శివారు లో ప్రభుత్వం తలపెట్టిన ఇడస్ట్రీయల్ కారిడారు ఏర్పాటు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి �
‘వ్యవసాయం చేసుకొని బతికే తమ పొట్టకొట్టవద్దని, ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ వద్దే వద్దని, మమ్ముల చంపినా భూములు ఇచ్చేదిలేదని’ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ రైతులు తేల్చిచెప్పారు.
Peddapalli | రత్నాపూర్ శివారులో గల మేడిపల్లిలో తమ భూములను ఇండస్ట్రీయల్ పార్క్కు ఇచ్చేదే లేదని స్థల పరిశీలన కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులను, అధికారులను, పోలీసులను రైతులు అడ్డుకున్నారు.
‘సారూ.. మీ కాళ్లు మొక్కు తాం... మాకు ఉన్న భూమి మొత్తం ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నది.. భూమికి భూమే ఇవ్వాలి’.. అని రత్నాపూర్ గ్రామ భూబాధితులు నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి కాళ్లపై పడి ప్రాధేయపడ్డ్డ�