కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్న
ప్రభుత్వం పేదల కడుపు నింపడానికి నెలవారీగా రేషన్ దుకా ణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుం ది. దాన్ని కొందరు తమ లాభసాటి వ్యాపారంగా మార్చుకుం టూ సులువుగా అక్రమర్జనకు పాల్పడుతూ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్ద�
టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన 170 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టాస్క్ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో శనివారం అర్ధరాత్�