రామంతాపూర్లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు.
ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం జగన్నాథుడి దివ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ‘రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇందులో జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాము
వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది. భక్తులు ‘జై జగన్నాథ్', ‘హరిబోల్' నినాదాలతో మూడు రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగు�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ చేపట్టనున్న రథయాత్ర షెడ్యూల్పై ఊగిసలాట నెలకొన్నది. వచ్చే నెల 5 నుంచి రథయాత్రలు ప్రారంభించాలని గతంలో ఆ పార్టీ నేతలు భావించారు. బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాలత
పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్క�