రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం పనిచేస్తున్నదా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16వే�
మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి, ఆరోపణలు, వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారని విమర్శించ�
బీజేపీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఆస్తుల వేలానికి బ్యాంకు నోటీసులు వచ్చాయి. లక్ష్మీవిలాస్ బ్యాంకు నుంచి 2021 సెప్టెంబర్ 21న ఆరు సంస్థలు కలిసి రూ.16.94 కోట్లు రుణం తీసుకొన్నాయి.
Bandi Sanjay | సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచిన కేసులో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి