పర్యావరణాన్నిపరిరక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్, టన్నెల్ను మంగళవారం ఆమె సందర్శించారు. గ్రామ శివారులో�
రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల, బంజేరుపల్లి రైతులు రాఘవాపూర్ రోడ్డుపై బైఠాయించారు.
రైతులు మొఖాన్ని మొగులుకుపెట్టి చూసే రోజులు పోయాయి.. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో రైతులు పంటలు పండించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ధైర్యం ప్రతి రైతులో కనిప�
రంగనాయకసాగర్ రిజర్యాయర్లో గోదావరి జల సవ్వడులు మరోమారు ప్రారంభమయ్యాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పంప్ హౌస్లోని మోటర్ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించిన
కాళేశ్వర జలాలతో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలోని చెరువులకు జలకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.
సిద్ధిపేట : సీఎం కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణే లేదని, కాళ్వేరం, రంగనాయక సాగర్ ప్రాజెక్టులే ఉండేవి కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగనాయక్ స