కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్కు జలాలు చేరుతుండగా, శుక్రవారం ఒక మోటర్ ద్వారా 3,150 క్యూసె
కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అన్న రు.. ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదన్న రు.. రైతులకు ప్రయోజనమే కలగలేదన్నరు.. తీరా ఇప్పుడు ఆ నీళ్లనే రైతుల పొలాల్లోకి పారిస్తున్నదీ కాంగ్రెస్ సర్కారు. ప్రాజెక్టు వృథా అని ఏ నోట అ
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్టమీద రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాలకు చెందిన 200 మంది సైక్లింగ్ క్రీడాకారులు �