రైతు భరోసాపై జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. ఎన్నికలకు ముందు రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదికి రూ.12 వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ
మండల పరిధిలో బుధవారం రాత్రి జోరువాన కురిసింది. దీంతో పలు గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. మండల పరిధిలోని గూడూరులో ఉప్పరోనికుంట, చింతల్చెరువు, కుమ్మరికుంట అలుగు పారాయి.
పరిగి డివిజన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో డివిజన్ లోని నాలుగు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పూడూ రులో అత్యధికంగా 83.1 మి.మీ., పరిగిలో 63.1 మి.మీ., కులకచర్లలో 50. 8 మి.మీ., దోమలో 26.1 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
రంగారెడ్ది జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాండు రంగారెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో ఓ మహిళ చేతిలో మోసపోయాడు. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించి తనను మోసం చేసిన వారిపై పిర్యాదు చేశాడు. �