పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ బస్తీలో ఉన్న ప్ర
చిక్కడపల్లి : సమస్యలు తెలుసుకోవడానికి మీ వద్దకే వచ్చా.. ఇబ్బందులు ఉంటే చెప్పండి.. పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ పర్యటనలో ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఆదివారం రాంనగర్ డివిజన�
ముషీరాబాద్ : రాంనగర్ డివిజన్ హరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. నాయ�
చిక్కడపల్లి : మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ ఉత్సవాలు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి రాజీవ్గాంధీనగర్ బస్తీలో బస్తీ అధ్యక్షుడు మహ్మద్ సాబేర్ ఆధ్వర్య�
ముషీరాబాద్ : ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ శ్రేణులు పాటుపడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్ శాస్త్రినగర్లో ఏర్పాటు చేసిన డివిజన్ టీఆర్ఎ�