జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. బాగ్ లింగంపల్లికి (Bagh Lingampally) చెందిన రేఖ(60) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నది.
Gummadidala | 39 రోజులుగా డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)రద్దుపై ఆందోళనలు, నిరహారదీక్షలు చేస్తున్న సర్కారు స్పందించకుండా మౌనంగా ఉందని రైతు జేఏసీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు.
హైదరాబాద్, డిసెంబర్ 28: హైదరాబాద్ నగర సమీపంలోని పాశమైలారం వద్ద ఉన్న టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్క్లో జీరో లిక్విడ్ డిస్చార్జ్ కామన్ ఎప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(జెడ్ ఎల్డీ-సీఐటీపీ) అభివృ�
లాభాల్ని దాచి నష్టాలను చూపి పన్ను ఎగ్గొట్టారు: ఐటీ శాఖ హైదరాబాద్, జులై 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఇన్ఫ్రా గ్రూప్ రాంకీ అక్రమ లావాదేవీలకు పాల్పడి భారీగా పన్ను ఎగవేసినట్లు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ గుర్తించింద�
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రామ్కీ గ్రూప్ కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇండ్లు, ఫ్లాట్లు తదితర 18చోట్ల ఒకేసారి దాడులు జరిగాయి. గచ్చిబౌలీలోని రామ�