CHIGURUMAMIDI | చిగురుమామిడి, మార్చి 31: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మండలంలో ఘనంగా జరుపుకున్నారు.పలు గ్రామాల్లోని ఈద్గాలలో ఈద్ నమాజ్ ను ఆచరించారు.
NIZAMABAD CP | వినాయక నగర్, మార్చి 28 : శాంతి భద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో (Nizamabad) పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు �
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సినీ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో ఈద్ ముబారక్ తెలిపింది.
శ్రీనగర్: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా భారత్, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని పూంచ్-రావ్కోట్ నియంత్రణ రేఖ వద్ద, మెన్ధర్-హాట్స్ప్రి�