రామన్నపేటను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సుభాశ్ సెంటర్లో రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు ఆవశ్యకతపై రూపొందించిన కరపత్రాల
భూ భారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం ర�
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యాకూబ్ నాయక్ నల్లగొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విషం చిమ్ముతూ, వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
అదానీ గ్రూప్ ధన దాహంతో రామన్నపేటలో కాలుష్య కారక సిమెంట్ పరిశ్రమను ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతామంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు.