చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో పులి నారాయణ హమాలి కార్మికుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గ్రామానికి చె�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో రెండు రోజులపాటు ఉర్సుఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాకుడు మహమ్మద్ కరీంఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు రోజులపాటు నిర్వహించారు.
Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండంలో పడి ఓ భక్తుడు (devotee) ప్రాణాలు కోల్పోయాడు.
south central railway | సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, �