Bhadradri | భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్
నిజామాబాద్ : తన స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామాలయ నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం సతీసమేతంగా భూమి పూజ చేశారు. ఈ సం