ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) రామచంద్రభారతిని నకిలీ పాస్పోర్టు కేసులో బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి) దేశం విడిచివెళ్లరాదని సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసుల అమల
పైకి కాషాయం కట్టి సన్యాసిలా కనిపించినా, రామచంద్ర భారతికి వివాహమయింది. కేంద్ర హోంశాఖలో పనిచేసిన పారుల్ను పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరు విడిగా ఉన్నారు. తర్వాత మళ్లీ కలిసి ఉంటున్నట్టు పోలీసు వర్గాల�
రాజగోపాల్ని బీజేపీ బకరాని చేసిందా? పాము-నిచ్చెనల ఆటలో పావుగా మార్చిందా? బలవంతంగా రాజీనామా చేయించి, బలిచేసిందా?.. కమల్ ఫైల్స్ కుతంత్రపు లోపలి కోణాలు అదే నిజమని చెప్తున్నాయి.
ఎంటెక్ చదివి సన్యాసం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన భార్య, అత్త పేరుపై రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడ చెప్పుకున్నది గుడిలో పూజారిగా.. అసలు వేషం మాత్రం దళారి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిపిన కుట్రలో అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలకు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Audio leak | ఇటీవల బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టగా..