Ram Janbhoomi Temple trust releases 3D video | శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ గురువారం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన త్రీడీ (3D) వీడియోను విడుదల చేసింది. వీడియోలో
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులను అనుమతివ్వనున్నారు. మొత్తం 70 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్తి నిర్మాణం 2025 చ�
లక్నో : ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల�
అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి డోర్ టు డోర్ విరాళాల సేకరణను నిలిపివేసినట్లు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం తెలిపింది. అయితే ట్రస్ట్ వెబ్సైట్
అయోధ్య: రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ �