రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించింది. �
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 17వ సమావేశం ఈ నెల 10న జరుగనున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీకి 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్టు తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖలు రాసింది. సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను ప
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ గవర్నమెంట్పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్స�
హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల ల�
Telangana | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. రాజోలిబండ హెడ్ వర్క్స్ను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ�