భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, అబద్ధపు ప్రచారం చేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చరిత్రను తెలసుకొని అబద్ధపు ప�
loksabha elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు కొత్త సీట్లు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు కూర్చొనే సీట్లలో బీఆర్ఎస్ ఎంపీలకు రెండో వరుసలో స్పీకర్ ఓం బిర్లా సీట్లు
న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�