రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలోని తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్లకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో గజానికి గరిష్ఠంగా రూ.45వేల ధర పలికింది. బాటసిం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు చెందిన టౌన్షిప్లలో అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్థుల భవనాల (3 టవర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.70.11 కోట్ల ఆదాయం వచ్చింది. నగర శివార్లలోని పోచారం టౌన్షిప్లో రెండు టవర్ల